జగన్ ఎంత బలహీనుడో ఆయన కేబినెట్ ను చూస్తే తెలిసిపోతుందని అంటున్నారు తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు. జగన్ ఏదో చేస్తాడని
ఏపీలో పర్యటిస్తూ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఒక మంచి మాట సెలవిచ్చారు. అది రాజకీయ పార్టీలకూ, రాజకీయ నాయకులకూ! ప్రత్యేకించి వెంకయ్య చెప్పిన మంచి మాటల్లో.. ముఖ్యమైనది
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఒకే రోజు రెట్టింపు స్థాయికి చేరింది. గత ఇరవై నాలుగు గంటల్లో అంతకు ముందు రోజుతో పోలిస్తే ఏకంగా కేసుల సంఖ్య
ఇప్పటికే మూడు వేవ్స్ చూశాం. నాలుగో వేవ్ కూడా అనివార్యం అంటున్నారు అధికారులు. కాకపోతే సెకెండ్ వేవ్ అంత ఇబ్బంది పెట్టదని కూడా చెబుతున్నారు. జులై నుంచి
తెలుగు మీడియా దిగ్గజం, ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు ఇంట శుభకార్యం. ఈనాడు మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్, మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజా దంపతుల రెండో
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని.. ఇందుకు సంబంధించి పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో ప్రాథమిక చర్చలుకూడా పూర్తయ్యాయని వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్
సోషల్ మీడియా వేదికగా సినీ నిర్మాత, కమెడియన్ బండ్ల గణేశ్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మధ్య తీవ్రస్థాయిలో తిట్ల పురాణానికి తెరలేపారు. Be first .Be
పవన్ కల్యాణ్ పార్ట్ టైమ్ పాలిటిక్స్ చేస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే. ఓవైపు సినిమాలు చేస్తూ, మధ్యలో ఖాళీ టైమ్ దొరికితే ఏపీ రాజకీయాల్లో వేలు పెడతారాయన.
వైకాపా నాయకుడు విజయసాయి రెడ్డి మీద సినిమా నిర్మాత, బిజినెస్ మాన్ బండ్ల గణేష్ ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. శుక్రవారం అర్థరాత్రి వేళ కూడా ట్విట్టర్
ప్రేమ పేరుతో ఇద్దరూ మూడేళ్ల పాటు తిరిగారు. తీరా పెళ్లి మాట ఎత్తేసరికి ప్రేమికుడు తప్పించుకున్నాడు. ప్రియురాలిని కాదని మరో యువతిని మెడలో మూడు ముళ్లు వేసేందుకు
1). నేను హింసావాదిని - పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు -బోయపాటికి తెలిస్తే బయోపిక్ తీస్తాడు. పేరు కండ -ఖండ
2). తెలంగాణా కొత్త పథకం - వడ్లు..దుడ్లు
3).
బార్క్ రేటింగ్స్ విషయంలో ఎన్నో వివాదాలు, కేసుల తర్వాత తిరిగి బార్క్ రేటింగ్స్ విడుదల చేస్తున్న నేపథ్యంలో న్యూస్ ఛానెళ్ల రేటింగ్స్ పరిస్థితి ఆసక్తిగా మారుతుంది. గత
టీఆర్ఎస్ నేత, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన కుమార్తె డాక్టర్ తాటి మహాలక్ష్మి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
లంక పతనావస్థలో ఉంది. ఆర్థికంగా చితికిపోయిన రాజ్యంలో ప్రజలు అల్లాడుతున్నారు. తమకు కాస్త డబ్బులు పంపమని ప్రపంచ దేశాలను లంక ప్రజలు డైరెక్టుగా వేడుకుంటున్నారు! ఇండియా ఇప్పటికే
ఏపీ మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ నేపథ్యంలో.. కేబినెట్ లో చోటు దక్కిన వారు ఫుల్ జోష్ తో కనిపిస్తూ ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన దాదాపు మూడేళ్ల తర్వాత
ఏపీ మంత్రివర్గం పునర్వ్యస్థీకరణ నేపథ్యంలో... తమకు చోటు దక్కక, అసహనానికి, అసంతృప్తికి గురి అయిన పలువురు నేతలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి ఓదార్పు
దేశ వ్యాప్తంగా ఎంపీలకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటా సీట్లను రద్దు చేయడం తీవ్ర చర్చ నీయాంశమైంది. దేశ వ్యాప్తంగా కేంద్రీయ
ఏపీ కేబినెట్ లో సామాజిక సమతుల్యత ఉందని ప్రశంసించారు ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. ఏపీ కేబినెట్ లో సామాజిక న్యాయం చేసిన ముఖ్యమంత్రి
ఉత్తరాంధ్రా జిల్లాలలో బొత్స సత్యనారాయణ సీనియర్ మోస్ట్ లీడర్. ఆయనది మూడు దశాబ్దాలకు మించిన రాజకీయ అనుభవం. ఆయన రాజకీయ వ్యూహాలకు తోడు సామాజిక బలం కూడా
చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబానికి రోజా అంటే పడటం లేదు. దీంతో వచ్చే సారి రోజాకు ఎమ్మెల్యే టికెట్ దక్కడం కూడా కష్టమే! సాధారణ జనాల్లోనూ, మీడియాలోనూ
ఏపీ మంత్రి మండలి పునర్వ్యస్థీకరణ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. కొత్త మంత్రులు, వారికి శాఖల కేటాయింపు జరిగిపోయింది. మరో రెండేళ్లలో ఎన్నికలున్నాయి. ఇలాంటి నేపథ్యంలో.. ఇక
నగరి ఎమ్మెల్యే రోజాకు మంత్రివర్గంలో చోటు ఖాయమనే విషయం 2 రోజుల కిందటే తేలిపోయింది. అయితే ఆమెకు ఏ పోర్టుపోలియో కేటాయిస్తారనే అంశంపై చాలా స్పెక్యులేషన్ నడిచింది.
మన చిత్తానికి వచ్చినట్లు రాజకీయాలు చేస్తామంటే సాధ్యం కాదు. అది ఎన్టీఆర్ కైనా, జగన్ కైనా సరే. ఒక్క పెన్ను పోటుతో టోటల్ మంత్రి వర్గాన్ని రద్దు
నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా పూజలు ఎట్టకేలకు మంత్రి పదవి తెచ్చి పెట్టాయి. మంత్రి పదవి కోసం ఆమె తిరగని గుడి లేదు, పూజించని దేవుళ్లు లేరు.
చిలకలూరిపేట ఎమ్మెల్యే చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినీ అమాత్య పదవిని దక్కించుకున్నారు. వైసీపీలో అత్యంత అదృష్టవంతురాలు ఎవరని ప్రశ్నిస్తే... విడదల రజినీ పేరే చెబుతారు. 2018వ సంవత్సరం
మోసాలు పలు రకాలు. మోసపోయేవాడు ఉండాలే కానీ, కొత్త కొత్త మోసాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఇది కూడా అలాంటిదే. కాకపోతే ఇది కొత్త మోసం కాదు, ఇలాంటి
1). ఏకకాలంలో మంత్రులకీ, ప్రజలకీ పవర్కట్ చేయడమే ఏపీ ప్రత్యేకత
2). టీవీల్లో రోమాంచిత రాజకీయ చర్చ నడుస్తోంది
3). దెయ్యాలు, వేదాలు వల్లించడమంటే, మద్యనిషేధం ఎత్తేసి "బెల్ట్"తో బాదిన
అవును ఆయన వంటి పేరులోనే దొర ఉంది. ఆయన అసలు పేరులో రాజున్నాడు. ఆయనే పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర. ఆయన
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మార్క్ పాలనకు మరో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. అదే మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ. పాలనలో ఎన్నో సంస్కరణలు తీసుకొస్తానని, వైసీపీ ఎమ్మెల్యేలంతా సహకరించాలని
2019 ఎన్నికల్లో "ఒక్క అవకాశం" అంటూ జగన్ ప్రచారానికి వెళ్లారు. ఇప్పుడు నారా లోకేష్ కూడా అదే స్లోగన్ అందుకున్నారు. తనకు కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వాలని